బాన్సిలాల్ పేట్ లో పూలేకు నివాళులు

67చూసినవారు
బాన్సిలాల్ పేట్ లో పూలేకు నివాళులు
మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా బాన్సిలాల్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి గురువారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కమల్ కుమార్, ప్రేమ్ కుమార్, నాగభూషణం, కుషల్, రంజిత్, రజాక్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్