రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

4671చూసినవారు
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
సికింద్రాబాద్-జెమ్స్ స్ట్రీట్ రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం రైలు పట్టాల సమీపంలో మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీలు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహన్ని పోస్టుర్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని జేబులో దొరికిన అడ్రస్ ప్రకారం మృతుడిని జార్ఖాండ్ కు చెందిన కార్తీక్ ఠాగూర్వాడిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.

సంబంధిత పోస్ట్