యువతి అదృశ్యం

77చూసినవారు
యువతి అదృశ్యం
సికింద్రాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలోని శాంతి నగర్ కు చెందిన శాంతి ప్రియ(20)అనే యువతి అదృశ్యంమైంది. గురువారం ఉదయం 9. 30గంటల నుంచి కనిపించడం లేదని తండ్రి శాంతి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ అంజనేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్