కేసీఆర్ సత్తా చాటుతాం

1523చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్ కి మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షణీయమని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పద్మారావుగౌడ్ ఇంట్లో తలసాని మాట్లాడారు. లోకసభ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ సత్తా చాటుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత మాత్రానా కుంగిపోకుండా కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్