20 రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

79చూసినవారు
20 రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ -ముజఫరాబాద్‌, ముజఫరాబాద్‌ - సికింద్రాబాద్‌, గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ - గోరక్‌పూర్‌, కొచ్చువెలి-షాలిమార్‌, షాలిమార్‌-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్‌పూర్‌ మధ్య నడుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్