పద్మారావు గౌడ్ గెలుపును ఎవరు అడ్డుకోలేరు...

85చూసినవారు
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపును ఎవరు అడ్డుకోలేరని తార్నాక డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పద్మారావు గెలుపు కోసం తార్నాక బీఆర్ఎస్ నాయకులు డివిజన్ పరిధిలోని నాగార్జున నగర్, ఎర్రకుంట ఏరియాలో శుక్రవారం ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్