భవన నిర్మాణ కార్మికుడు మృతి

6865చూసినవారు
భవన నిర్మాణ కార్మికుడు మృతి
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రమాదవ శాత్తు భవనం పై నుండి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు భవనం 30 వ అంతస్తుపై నుండి కింద పడ్డ కైరుల్ మియ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్