గంజాయి చాక్లెట్ల పట్టివేత

65చూసినవారు
గంజాయి చాక్లెట్ల పట్టివేత
తాండూరులో గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయి పౌడర్ విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తి నుంచి 400 గ్రాముల గంజాయి చాక్లెట్లు, 1. 9 కేజీల ఎండు గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్