రోడ్డు ప్రమాదంలో రామంతాపూర్ వాసి మృతి

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో రామంతాపూర్ వాసి మృతి
ఉప్పల్లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్ పరిధి శ్రీనివాసపురం కు చెందిన దినేశ్ కుమార్ (36) మాదాపూర్లో సాఫ్ట్ వార్ ఉద్యోగి విధులు ముగించుకొని యాక్టివాపై ఇంటికి బయల్దేరాడు. జెన్ పాక్ట్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోద చేసిన పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్