ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

62చూసినవారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంధు విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వి తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యావ్యవస్థలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరిస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో 8000 పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్