కేంద్రమంత్రిని సత్కరించిన బీజేపీ శ్రేణులు

66చూసినవారు
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజవర్గంలో అసెంబ్లీ పోలింగ్ బూత్, కోఆర్డినేటర్ లు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంను శనివారం తార్నాకలోని విజయపురి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్