ఏకదంత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాచారం రాఘవేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నదాతలైన చంద్రశేఖర్ గౌడ్ ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ బారాస నాయకులు సాయి జన్ శేకర్ విట్టల్ యాదవ్ దాసరి కర్ణ కట్ట బుచ్చన్న గౌడ్, వేముల మారయ్య తదితరులు పాల్గొన్నారు.