కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి

55చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బి కాలనీ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మందముల పరమేశ్వర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జలగం వెంకటేష్, సీతారాం రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలేపాక అంజయ్య, ఉదయ్ కిరణ్ , శ్రవణ్ గౌడ్ , అనిల్ , జెమిని , వెంకట్ , భూపాల్ రెడ్డి , వెంకట దినేష్ , సుబ్రహ్మణ్యం , సురేష్ గౌడ్ , సునీత , అలీ , మహేశ్వర్ గౌడ్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్