తండ్రి మందలించాడని విద్యార్థిని సూసైడ్

66చూసినవారు
తండ్రి మందలించాడని విద్యార్థిని సూసైడ్
తండ్రి మందలించాడని పదోతరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మహమ్మదాబాద్ మండలంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు. దేశాయిపల్లికి చెందిన కృష్ణయ్య కూతురు శ్రీలత(14) ఈనెల 9న తన పుట్టిన రోజు ఉండడంతో తన తల్లి వద్ద రూ. 200 తీసుకొని తోటి విద్యార్థులకు చాకెట్లు పంచింది. చాకెట్లు పంచడానికి డబ్బులు ఎక్కడివని శ్రీలతను తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్