సీఎంను కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

66చూసినవారు
సీఎంను కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
వికారాబాద్ జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన బొంరాస్ పేట మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన రాజేష్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచంద్ర రెడ్డి, వెంకట్ రాములు గౌడ్, జయకృష్ణ, మల్లేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్