హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై ముగిసిన వాదనలు

84చూసినవారు
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై ముగిసిన వాదనలు
టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి అందరికి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే ఈ విషయంపై హై కోర్టును సంప్రదించారు. మంగళవారం కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ ఏ పాస్‌పోర్టుపై ట్రావెల్ చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. జర్మనీ పాస్‌పోర్టుపై ట్రావెల్‌ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. తీర్పు రేపటికి వాయిదా వేసినట్లు హైకోర్టు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్