రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
కుర్మగూడ డివిజన్ లో రంజాన్ పండుగ సందర్భంగా గురువారం ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్