ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్

69చూసినవారు
హైదరాబాద్ తలాబ్ కట్ట డివిజన్ పరిధిలోని క్యూబా మసీదులో శుక్రవారం ప్రత్యేక జుమ్మా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జల్సా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్