హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఇండ్లలో చోరీ

2967చూసినవారు
ప్రజయ్ గుల్మహర్ గ్రేటర్ కమ్యూటినిలో సోమవారం రాత్రి దొంగల భీభత్సం సృష్టించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు వరుసగా 5 ఇండ్లలో చోరీ కి పాల్పడ్డారు. గ్రేటర్ కమ్యూటినిలోని సోలార్ వైర్లు కట్ చేసి లోనికి ప్రవేశించిన దొంగలు 4 ఇళ్ళల్లో ఏమి లేకపోవడంతో మరో ఇంట్లో 30 తులాల వెండి, 5వేల నగదు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే కమ్యూనిటిలో వరుసగా 6 ఇండ్లలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్