సికింద్రాబాద్లో మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. మచ్చ బొల్లారం హిందూ స్మశాన వాటికను పరిశీలించారు. శ్మశానవాటికలో నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో రంగనాథ్ చర్యలు చేపట్టారు. శ్మశానవాటికలో నిర్మాణాలు చేపట్టవద్దని ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్కు సూచించారు.