సింగరేణి కార్మికుల కష్టాలు నాకు తెలుసు: కిషన్ రెడ్డి

78చూసినవారు
సింగరేణి కార్మికుల కష్టాలు నాకు తెలుసు: కిషన్ రెడ్డి
సింగరేణి కార్మికుల కష్టాలు తనకు తెలుసని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన సమావేశం మాట్లాడుతూ.. సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని రాజకీయంగా మాత్రమే వాడుకున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే కేంద్రప్రభుత్వం చట్టం చేసిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్