కిస్మిస్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే రక్తం శుభ్రపడుతుంది. అలాగే నరాలకు బలాన్ని అందిస్తాయి. అదేవిధంగా మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్లను తింటే అండాశయంలోని లోపాలు తొలగడానికి దోహదపడుతాయి. చిన్నపిల్లలకు రోజూ కిస్మిస్లను తినిపిస్తే ఎదుగుదల బాగుండటంతోపాటు.. చురుగ్గా ఉంటారు.