మొబైల్‌ చోరీ చేస్తే రూ.25వేలు జీతం..

1084చూసినవారు
మొబైల్‌ చోరీ చేస్తే రూ.25వేలు జీతం..
వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్‌లు, ఇతర మొబైల్స్‌ అపహరించడమే వీరి పని. ముఠాను నడుపుతున్న నిర్వాహకులే వారికి 45 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే, అహ్మదాబాద్‌ సిటీ క్రైం పోలీసులు ఇలాంటి ముఠా గుట్టును రట్టు చేసి, అవినాశ్‌ మహతో, శ్యాం కుర్మి అనే ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.29లక్షల విలువైన 58ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్