లక్షల్లో సంపాధిస్తున్న అక్రమార్కులు

53చూసినవారు
లక్షల్లో సంపాధిస్తున్న అక్రమార్కులు
పత్తి, మిరప, మక్క, కూరగాయలు తదితర పంటల్లో గ్రాముల బరువు విత్తనాలకే వేలల్లో ధర ఉండటంతో అక్రమార్కులు వీటిని యథేచ్ఛగా విక్రయించి లక్షల్లో సంపాదిస్తుంటారు. జిన్నింగ్‌ మిల్లుల నుంచి తెచ్చిన పత్తి గింజలు, మార్కెట్లో కొన్న మక్కలను, పొడిపరిశ్రమ నుంచి తెచ్చి మిరప గింజలు, ఇతరత్రా సాధారణ పద్ధతుల్లో సేకరించిన కూరగాయల గింజలకు విత్తనశుద్ధి మందును పట్టించి అందమైన కవర్లు, డబ్బాల్లో నింపి పేరున్న కంపెనీల పేరిట రైతులకు అంటగడతారు.

సంబంధిత పోస్ట్