రెండు నామినేషన్లకు ఈసీ ఆమోదం

55చూసినవారు
రెండు నామినేషన్లకు ఈసీ ఆమోదం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ, జనసేన నుంచి సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా ఎన్నికల సంఘం వారి నామినేషన్లను ఆమోదించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 5వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టీడీపీ తరఫున సి.రామచంద్రయ్య, జనసేన తరఫున పి.హరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్