అందుకే వాకౌట్ చేశాం: ఖర్గే

51చూసినవారు
అందుకే వాకౌట్ చేశాం: ఖర్గే
రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ సభలో మాట్లాడుతున్న సమయంలో కొన్ని అవాస్తవాలు చెప్పారని.. దానికి నిరసనగా వాకౌట్ చేశామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని మరోసారి ఖర్గే పేర్కొన్నారు. కాగా, ఇవాళ పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్