రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తి.. ప్రశంసించిన ప్రధాని

51చూసినవారు
రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తి.. ప్రశంసించిన ప్రధాని
రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతూ ఆమె స్పీచ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళల ఆరోగ్యం(సర్వైకల్ క్యాన్సర్) గురించి అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. తమ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని, శానిటేషన్ విషయంలోనూ అవగాహన కల్పిస్తోందని తెలిపారు. టాయిలెట్స్ కట్టించడం వల్ల మహిళలు ఆత్మగౌరవంగా బతుకుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్