జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

57చూసినవారు
జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
హైదరాబాద్‌లో ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు జగన్ కేసులపై సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.ఇక తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్