భారత్ కు బయలుదేరిన టీమిండియా

71చూసినవారు
భారత్ కు బయలుదేరిన టీమిండియా
T20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు బార్బడోస్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం అక్కడికి చేరుకోవడంతో రోహిత్ సేన భారత్ కు తిరుగు ప్రయాణమైంది. వీరు గురువారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి జై షా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్