భూ ఖబ్జా ఘటన.. 144 సెక్షన్ విధింపు

66చూసినవారు
భూ ఖబ్జా ఘటన.. 144 సెక్షన్ విధింపు
HYD: మియాపూర్‌, చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమలులో ఉండనుంది. ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్