ఇండియా కూటమి హిందుత్వాన్ని అవమానిస్తోంది: మోదీ

72చూసినవారు
ఇండియా కూటమి హిందుత్వాన్ని అవమానిస్తోంది: మోదీ
హిందుత్వాన్ని అవమానించడంలో ఇండియా కూటమి నేతలు ఒక్క సెకన్ కూడా వృథా చేయరని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. డీఎంకే, కాంగ్రెస్ ఏ ఇతర విశ్వాసాలను టార్గెట్ చేయవని, హిందువులను మాత్రం అవమానిస్తాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి, నారి శక్తి అని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్