కోహ్లీ ఆడకపోతే భారత్​కు పోయేదేమీ లేదు: ఆకాశ్ చోప్రా

70చూసినవారు
కోహ్లీ ఆడకపోతే భారత్​కు పోయేదేమీ లేదు: ఆకాశ్ చోప్రా
కోహ్లీ జట్టులో లేకపోయినా ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను భారత్ కోల్పోదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ’’ఆసీస్‌లో ఆ జట్టును ఓడించినప్పుడు కూడా అతడు లేదనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. అడిలైడ్‌ టెస్టులో కోహ్లీ ఉండి కూడా మనం ఓడిపోయాం. గబ్బాలో ఎలా గెలిచామో అందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టులో ఎందరు బౌలర్లు ఉన్నా కోహ్లీ 50-70 పరుగులతో ఆపడు. దానిని భారీ సెంచరీగా మలుస్తాడు‘‘ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్