కష్టాల్లో భారత్.. రెండు వికెట్లు డౌన్

61చూసినవారు
కష్టాల్లో భారత్.. రెండు వికెట్లు డౌన్
రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 3.5 ఓవర్‌ వద్ద మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో జోరూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఓపెనర్‌ జైస్వాల్‌ (10) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌గా వెనుతిరిగాడు. 5.4 ఓవర్‌ వద్ద మార్క్‌ వుడ్‌ బౌలింగ్ లోనే వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్