భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు పనిచేస్తోంది: మోదీ (Video)

81చూసినవారు
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతుందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. గత పదేళ్లలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలతోనే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. గుజరాత్‌లో నిర్వహిస్తున్న వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్-2024లో ఆయన మాట్లాడారు. రాబోయే 25 ఏళ్లలో అమృత్ కాల్ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్ పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

సంబంధిత పోస్ట్