ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి

80చూసినవారు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి
పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు జరుగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు, ఖాళీ ఉద్యోగాల భర్తీ, ఉపాధి హామీ కూలీల వేతనాల పెంపు, రుణమాఫీ, రిజర్వేషన్లపై హామీలిచ్చారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్