రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ పట్టాలపై పడిపోయిన యువతి (వీడియో)

74చూసినవారు
ఝార్ఖండ్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ట్రై చేయడంతో పట్టాలపై పడిపోయింది. మోనికా కుమారి(21) తమిళనాడు వెళ్లే ట్రైన్ ఎక్కుతుండగా కాలుజారి రైలు, ప్లాట్ఫామ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో పడిపోయింది. గమనించిన లోకోపైలెట్ వెంటనే ట్రైన్ ఆపేశాడు. అనంతరం రైల్వే పోలీసులు, మిగతా ప్రయాణికులు ఆమెను పైకి లాగారు. యువతి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్