లిక్కర్ స్కామ్‌ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ

59చూసినవారు
లిక్కర్ స్కామ్‌ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన ఏడో అనుబంధ చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించింది. కవితతో సహా ఐదుగురు నిందితులపై వేసిన చార్జిషీట్‌ పరిశీలనపై ఈ నెల 29న తుది ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్‌పై దాఖలైన అనుబంధ చార్జిషీట్‌పై 28న వాదనలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్