నిరుపేదల శ్రేయస్సు కోసం ఇంటర్ విద్యార్థిని కృషి

1249చూసినవారు
నిరుపేదల శ్రేయస్సు కోసం ఇంటర్ విద్యార్థిని కృషి
బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అనయ జేతానందిని పదకొండో తరగతి చదువుతుంది. ఓరోజు ఆమె వంటమనిషి ఏడ్చుకుంటూ తన సంపాదన తీసుకొని తన భర్త హింసిస్తున్నాడని చెప్పింది. ఈ ఘటన అనయను ఎంతగానో కదిలించింది. దీంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, వృత్తి నైపుణ్యాలు నేర్పించేందుకు ఫిన్విన్‌ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ నిరుపేదల మహిళలకు ఆర్థిక అక్షరాస్యతను నేర్పిస్తూ, వారి జీవితాలను మారుస్తుంది.