ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు ఇక సులువు

65చూసినవారు
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు ఇక సులువు
ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆర్బీఐ ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంలో రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్అప్లికేషన్‌ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్