ఐపీఎల్: చెన్నై టార్గెట్ 142

84చూసినవారు
ఐపీఎల్: చెన్నై టార్గెట్ 142
ఐపీఎల్-2024లో బాగంగా చెన్నైతో మ్యాచులో రాజస్థాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/5 పరుగులే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 పరుగులు మాత్రమే చేశారు. చివర్లో రియాన్ 47, జురెల్ 28 రన్స్ చేయడంతో RR ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. CSK బౌలర్లలో సిమర్ జిత్ 3, తుషార్ 2 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్