తెలంగాణలో ఆ పార్టీదే హావా?: పార్థదాసు సర్వే

81చూసినవారు
తెలంగాణలో ఆ పార్టీదే హావా?: పార్థదాసు సర్వే
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంటుందని పార్థాదాసు సంస్థ వెల్లడించింది. కాంగ్రెస్ 9-11, బీజేపీ 5-7, ఎంఐఎం-1, BRS -0 స్థానంలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్