రేపటి ఎమ్మార్పీఎస్ నిరసనను విజయవంతం చేయండి

65చూసినవారు
రేపటి ఎమ్మార్పీఎస్ నిరసనను విజయవంతం చేయండి
అత్యున్నత న్యాయ స్థానం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు అమలు కాకపోవడానికి నిరసనగా బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహశీల్ చౌరస్తా నుంచి జిల్లా సమీకృత కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం ఉంటుందని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వెల్గటూరు మండల అధ్యక్షుడు చెన్న కుమార స్వామి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలుకాని కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్