కోరుట్లలో బిజెపి సభ్యత్వ నమోదు

74చూసినవారు
కోరుట్ల మున్సిపల్‌లోని 3వ వార్డు 139 బూత్ మాదాపూర్ కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భూత్ అధ్యక్షుడు, తోట దుర్గాప్రసాద్, శక్తి కేంద్ర ఇంచార్జి ముల్క ఆంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రెండు వందల నూతన సభ్యత్వాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ ఇంచార్జి రాచకొండ యాదగిరి బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్