మెట్‌పల్లిలో వైఎస్ వర్ధంతి వేడుకలు

80చూసినవారు
మెట్‌పల్లిలో వైఎస్ వర్ధంతి వేడుకలు
మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి 15 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను జువ్వాడి నర్సింగరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, మండలాధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్