జైస్వాల్ అర్ధ సెంచరీ

77చూసినవారు
టీమిండియాకు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. జైస్వాల్ అర్ధశతకంతో రాణించాడు. విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో జైస్వాల్ ఆరు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 92 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 31 ఓవర్లకు 103/2. జైస్వాల్, అయ్యర్ క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్