ఉచితంగా మొరంను తీసుకుపోవచ్చు: సునీల్ రెడ్డి

69చూసినవారు
ఉచితంగా మొరంను తీసుకుపోవచ్చు: సునీల్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గం శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నుండి మిగులు జలాలను సద్వినియోగపరచుటకు తవ్విన వరద కాలువ నుండి మొరంను ఉచితంగా తమ అవసరాలకు తీసుకుపోవచ్చు అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ సునీల్ రెడ్డి తెలిపారు. పంట పొలాల కోసం రైతులు తీసుకెళ్లాలి అనుకుంటే పట్టాదారు పాసు బుక్ జిరాక్స్ జత చేసి తహసిల్దారుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్