వరద బాధితులకు సహయం

82చూసినవారు
వరద బాధితులకు సహయం
నస్రుల్లాబాద్ మండలం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరదబాధితులకు, పేద ప్రజలకు మండల ఆవరణంలో సుమారు 35 మందికి టార్పాలిన్ కవర్లు, హైజానిక్ కిట్లు, దుప్పట్లు, వంటసామాగ్రినీ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ అంజు, రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షులు డాక్టర్ కుమ్మరినారాయణ, ఉపాధ్యక్షులు మహాదేవ్ విట్టల్ , జిల్లా ఈ సి మెంబెర్స్ షేక్ ఇక్బాల్, మారుతిపటేల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్