బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణదారులకు ప్రభుత్వ పనులకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.