పోలీసు సిబ్బందికి సహకరించిన పార్టీ ఇంచార్జ్

1041చూసినవారు
వర్ని మండలంలోని మల్లారం గ్రామం వద్ద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు శనివారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పోలీసులకు సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్