కొచ్చర మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

78చూసినవారు
కొచ్చర మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని కొచ్చర మైసమ్మ ఆలయాన్ని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొట్ట మొదటిసారిగా కొచ్చర మైసమ్మ ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు శీను పటేల్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్